తిరుమలలో రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3ని నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని టీటీడీ నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ బీ�
TTD | టీటీడీ నిర్లక్ష్యం కారణంగా తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆవులు మృతిచెందాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు తీవ్రంగా ఖండించారు.
TTD EO | వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో శ్యామల రావు తెలిపారు.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.
భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ (TTD) ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారిమెట్టు నడక మార్గాన్ని మూసివేసింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ (Tirumala Laddu Issue) వ్యవహారంపై స్వామీజీలు నిరసన బాటపట్టారు. ఏపీ, తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్వామీజీలు ఆందోళనకు దిగారు.
TTD | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీ ఈవో జే శ్యామల రావు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం ఈవో, అదనపు సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్ఓ శ్రీధర్తో కలస
Tirumala | తిరులమ శ్రీవారి ఆలయం తరహాలోనే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈవో జే శ్యామలరావు ప్రకటించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువ
TTD | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సాలికట్ల బ్రహ్మోత్స