తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వశిక్ష అభియాన్ సిబ్బంది సమ్మె చేపట్టడంతో జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం విద్యావనరుల కేంద్రాలకు తాళాలు దర్శనమిచ్చాయి. నాలుగు రోజులపాటు వారు చేపట్టిన నిరసన దీక్�
‘విద్యా శాఖ-సమగ్ర శిక్ష’లో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలనే డిమాండ్తో నేటి(మంగళవారం) నుంచి ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరక
విద్యా శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు మళ్లీ సమ్మెబాట పడుతున్నారు. ఎన్నికలకు ముందు సమ్మెలో పాల్గొన్న వీరికి అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రస్తు�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. ఏడవ వేతన సవరణ కమిషన్ సిఫారసుల మేరకు అలవెన్సులతో సహా 39 పాయింట్లతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. సమస్యలు పరిష్కరించాలని ఎంతో కాలంగా డిమా
స్కూల్ ఫీజులు, లోన్లు కట్టేదెలా? యూపీ జల్ నిగమ్ ఉద్యోగుల బాధ డబుల్ ఇంజిన్ రాష్ట్రంలో ఉద్యోగుల అరిగోస సమ్మెకు పిలుపునిచ్చిన 20 వేల మంది ఉద్యోగులు లక్నో, సెప్టెంబర్ 5: ‘దేశంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్