EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును కేంద్రం ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ ఖాతాలో డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25శాతం వద్ద కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.
బకాయిల వసూలులో భాగంగా విమాన విడిభాగాల తయారీ సంస్థ టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (టీఎల్ ఎంఏఎల్)పై ఎంప్లాయిస్ ప్రావిడెంట్ కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జార�
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తన సొంత కంపెనీ సెంటారస్ లైఫ్స్టయిల్ బ్రాం డ్లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధుల విషయంలో మోసానికి పాల్పడినట్లు తేలడంతో బ�
ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సమస్యలను త్వరితగతిన పరిష్కరించనున్నట్లు జిల్లా నోడల్ అధికారి జి.వరప్రసాద్ తెలిపారు.
ఆర్థిక సంవత్సరం ముగుస్తోందంటే ఉద్యోగులంతా పన్ను ఆదా ప్రణాళికల కోసం పరుగులు తీస్తారు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, యూలిప్స్, ఎల్ఐసీ, ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ), హెల్త్ ఇన్సూరెన్స్ అంటూ హడా�
EPFO interest rate | ఈపీఎఫ్వో ఖాతాదారులకు తీపి కబురు అందింది. ఖాతాదారుల డిపాజిట్లపై ఈపీఎఫ్ఓ 2022-23 ఆర్థిక ఏడాదికిగానూ 8.15 శాతం వడ్డీ రేటును చెల్లించనుంది. గత ఆర్థిక సంవత్సరం 8.10 శాతం కంటే ఇది 5 బేసిస్ పాయింట్లు ఎక్కువ.
చిరుద్యోగుల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నది. రెక్కలు ముక్కలు చేసుకొని నాలుగు పైసలు సంపాదించుకొనే వీరంతా భవిష్యత్తుపై భరోసా కోసం ఎంప్లాయీస్ ఫ్రావిడెంట్ ఫండ్ (ఈ�