ఇళ్లు లేని ప్రతి పేదకుటుంభానికి స్వంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం�
Rajiv Yuva Vikasam | నిరుద్యోగ యువతకు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిశగా చర్యలు చేపడుతూ అర్హులైన వారందరికీ అవకాశాలు లభించేలా చూడాలని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివ�
Minister Gangula | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గృహలక్ష్మీ పథకానికి ఆహార భద్రత కార్డు వారందరూ అర్హులేనని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula ) స్పష్టం చేశారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ర్టాన�
ఎమ్మెల్యే వెంకటేశ్ | అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు.
అర్హులందరికి సీఎం రిలీఫ్ ఫండ్ | అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని అంబర్పేట ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు.
న్యూఢిల్లీ: దేశంలో ఉంటున్న విదేశీ జాతీయులు ఇకపై కరోనా వ్యాక్సిన్ పొందవచ్చు. కరోనా టీకాకు వారు కూడా అర్హులేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. దేశంలోని మిగతా లబ్ధిదారుల మాదిరిగా విదేశ�
న్యూఢిల్లీ: గర్భిణీ మహిళలకు కూడా ఇకపై కరోనా టీకా వేయనున్నారు. గర్భవతులు కొవిన్లో నమోదు చేసుకుని లేదా నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి వ్యాక్సినేషన్ పొందవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెల�
మంత్రి ఐకే రెడ్డి | పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశ పెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.