అమెరికాకు బిజినెస్, పర్యాటక వీసాలపై వెళ్లే వారు అక్కడ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు కూడా హాజరుకావచ్చని యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటిం
ప్రభుత్వం అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నదని తహసీల్దార్ నయిద్దీన్ అన్నారు. బుధవారం మండలంలోని మిర్జాగూడ, జనవాడ గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించి డబుల్ బెడ్ రూం ఇండ్లకు అర
పోలీసు శాఖ ఆధ్వర్యం లో మండలంలోని సోమిని గ్రామంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. సుమారు 3 వేల మందికి పైగా తరలివచ్చి వైద్య పరీక్షలు �
జిల్లాలో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం కలెక్టర్లు, నోడల్ అధికారులు, సంబంధిత అధికారులతో శుక్రవారం వ�
ఏదైనా యాక్సిడెంట్లో తల్లిదండ్రులను కోల్పోయిన వివాహిత కూతుర్లు కూడా బీమా పరిహారానికి అర్హులేనని ఇన్సూరెన్స్ కంపెనీలకు కర్ణాటక హైకోర్టు తేల్చిచెప్పింది. ‘పెండ్లయిన కుమారులైనా.. కూతుర్లు అయినా కూడా ఎ�
ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపుబాధితుల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అర్హుల జాబితాపై బుధవారం ఉదండాపూర్ గ్రామంలో బహిరంగ విచారణ నిర్వహించారు. విచారణకు భూసేకరణ అదనపు కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్కుమార్ హా
కారుణ్య నియామాలకు అవివాహిత అయిన సోదరి కూడా అర్హురాలే అని హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగరేణి కాలరీస్లో కారుణ్య నియామకం కింద సోదరి కూడా అర్హురాలేనని స్పష్టం చేసింది. సింగరేణిలో పనిచేసే సోదరుడు మరణ�
దళితుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో రెండో విడుతలో భాగంగా 1000 మంది లబ్ధిదారులకు సాయం అందించనున్నామని ఎమ్మెల్యే దానం నా�
రాష్ట్రంలోని నిరుపేదలందరికీ కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండలంలోని మ ల్కాపూర్ శివారులో 15 మంది బీడీ కార్మికులకు మంజూరు�
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే ఆత్రం స క్కు సూచించారు. మండలకేంద్రంలోని ఎం పీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎం పీపీ కుమ్ర తిరుమల అధ్యక్షతన శుక్రవా రం నిర్వహించిన మండల సమావేశానికి ఆ య