రాష్ట్రంలోని 14 జిల్లాల్లో విద్యార్థుల డ్రాపౌట్ల శాతం 20 శాతాన్ని దాటింది. డ్రాపౌట్లలో ఈ 14 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. మరో 10 జిల్లాల్లో 10 శాతం నుంచి 19 శాతం విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారు. ఈ విషయాన్ని �
కంది మండల పరిధిలోని చిమ్నాపూర్ ప్రభుత్వ పాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. వర్షానికి తరగతి గదులు ఉరుస్తుండటంతో ఒకే గదిలో అన్ని తరగతులు నిర్వాహించాల్సిన దుస్థితి.
Elementary school | అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. టెక్సాస్లోని ఉవాల్డేలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో (Elementary school) 18 ఏండ్ల యువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిగిపాడు. దీంతో 21 మంది మరణించారు.