కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలో గడిచిన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాగార్జునసాగర్ కాల్వ ఎత్తిపోతల పథకాలకు అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ దొంగతనం చేసిన నలుగురిని మునగాల పోలీ
ధరలు పెంచి తమ సమస్యలు పరిష్కరించాలని టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని ప్రైవేట్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కాంట్రాక్టర్లు షెడ్లను మూసివేశారు. ఇప్పటికే ఈ నెల 10వ తేదీ నుంచే సమ్మెలోకి వెళ్తున్నట్లు
‘ఓ వైపు వానలు కురవడం లేదు.. మరో వైపు ట్రాన్స్ఫార్మర్లు పాడై నీరందక పంటలు ఎండిపోతున్నయ్.. మహాప్రభో’ అంటూ మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్కు చెందిన 30 మంది రైతులు మల్లాపూర్ విద్యుత్త
పెద్దవూర మండలంలోని బట్టుగూడెం గ్రామ శివారులో వాగు పక్కన ఒకే దగ్గర పదికి పైగా ట్రాన్స్ఫార్మర్లను గతంలో అధికారులు ఏర్పాటు చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అన్ని ఒకేచోట ఉండడం, కనీసం వాటికి కంచె కూడా �
మే నెలలో కృష్ణానగర్ ప్రధాన రహదారిలో వీధి దీపాల స్తంభానికి విద్యుత్ సరఫరా తీగలు ఉన్నాయి. అనుకోకుండా స్తంభానికి తగిలిన ఒక హార్డ్ వేర్ ఇంజినీర్ స్తంభానికి కరెంట్ పాస్ కావడంతో అక్కడికక్కడే మృతిచెంద