తెలంగాణలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles) సంఖ్య 2 లక్షల మైలురాయిని దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే (మార్చి 31) నాటికి రవాణాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.96 లక్షలకుపైగా ఎలక్ట్రిక్ వాహనాలు రి�
ప్రీమియం ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ ఒకాయా.. దేశీయ మార్కెట్కు మరో మాడల్ను పరిచయం చేసింది. ‘డిస్రూప్టర్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధర రూ.1.40 లక్షలుగా నిర్ణయించింది.
పుణె, జూలై 19: ఛార్జింగ్ పెట్టిన సమయంలో రేగిన అగ్నిప్రమాదంలో ఏడు ఎలక్ట్రిక్ బైక్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలో పుణెలోని ఓ బైక్ షోరూంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్