ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు సర్కారు ప్రోత్సాహం ఇవ్వడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవీ వాహనాలను వినియోగించాలని ప్రభుత్వం మాటలు మాత్రమే చెబుతుందని.. అందుకు తగినట్టు ఈవీ ఆటోలను కొనుగో�
ఆటోల కొనుగోలులో సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రభుత్వం 65వేల ఆటో పర్మిట్లను విడుదల చేసింది. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, మరో
ఏ బండికి లేని నిబంధనలు ఆటోలపై విధించడం సరైనది కాదని ఆటోడ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకుదెరువు కోసం ఆటోపై ఆధారపడే సామాన్యులపై సర్కార్ పర్మిట్ నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయార�