ప్రభుత్వం ఓ వైపు ఈవీ ఆటోలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంటే షోరూంలు మాత్రం బ్లాక్ మార్కెట్తో డబ్బులు దండుకుంటున్నాయని ఆటో డ్రైవర్ల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవీ ఆటో బుక్ చేస్తే 2, 3నె�
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులకు ఉపాధి కరువైందని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు, వేములవాడ ఆటో యూనియన్ నాయక
ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు సర్కారు ప్రోత్సాహం ఇవ్వడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవీ వాహనాలను వినియోగించాలని ప్రభుత్వం మాటలు మాత్రమే చెబుతుందని.. అందుకు తగినట్టు ఈవీ ఆటోలను కొనుగో�
ఆటోల కొనుగోలులో సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రభుత్వం 65వేల ఆటో పర్మిట్లను విడుదల చేసింది. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, మరో
ఏ బండికి లేని నిబంధనలు ఆటోలపై విధించడం సరైనది కాదని ఆటోడ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకుదెరువు కోసం ఆటోపై ఆధారపడే సామాన్యులపై సర్కార్ పర్మిట్ నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోయార�