పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. స్వేచ్ఛాయుత , న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు
జూబ్లీహిల్స్-61 అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) కాలిపోయిన మెమొ రీ, మైక్రో కంట్రోలర్ను తనిఖీ చేసి ధ్రువీకరించాలంటూ అభ్యర్థుల నుంచి ఏ ఒక రాతపూర్వక �
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణకు ప�
రాష్ట్ర శాసనమండలిలోని మూడు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వీటిలో రెండు ఉపాధ్యాయ స్థానాలు కాగా, ఒకటి గ్రాడ్యుయేట్ స్థానం ఉన్నాయి. వీటి ఎన్నికకు సంబం�
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం మరోమారు ‘చేయి’చ్చింది. కీలక కమిటీల్లో ఇప్పటికే చోటు దక్కక నారాజ్లో ఉన్న ఆయనకు మళ్లీ షాకిచ్చింది. తాజాగా, ఎన్నికలకు సంబంధించ�
రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీలు, సీపీలు, అదనపు ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతిభద్రతలకు