అక్కడి గదులన్నీ వృద్ధులతో నిండి ఉన్నాయి. వారి చేతులు ముడతలు పడ్డాయి. నడుములు వంగిపోయాయి. కొంతమంది నడిచేందుకు అవస్థలు పడుతున్నారు. మరికొందరు వాకర్స్ వాడుతున్నారు. వారికి అక్కడి సిబ్బంది సాయం చేస్తున్నా�
మేము సీబీఐ, ఈడీ నుంచి మాట్లాడుతున్నాం.. మనీలాండరింగ్ కేసులో మీరు నిందితురాలిగా ఉన్నారు.. మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వస్తున్నాం.. అంటూ బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధురాలి వద్ద నుంచి రూ. 31 లక్షలు దోచ�
వృద్ధ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. స్వయం సహాయక సంఘాల్లో 18 నుంచి 60 ఏండ్లలోపు మహిళలకు మాత్రమే అవకాశం ఉండేది. 60ఏండ్లు నిండిన వారిని గ్రూపుల నుంచి తొలగించేవారు.
80 ఏండ్ల వయసులో ఓ మహిళ శారీ, షూస్ ధరించి ఏకంగా ముంబై మారథాన్లో పరుగుపెట్టారు. టాటా ముంబై మారథాన్ 18వ ఎడిషన్లో 55,000 మందికి పైగా పాల్గొనగా బామ్మ పార్టిసిపేషన్ గురించి సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్