భారత్కు బంగ్లాదేశ్ క్రమంగా దూరమవుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహనా స్ఫూర్తి అవసరమంటూ ప్రధాని మోదీకి బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ�
త్యాగానికి, విశ్వాసానికి, మానవతా విలువలకు ప్రాతినిధ్యం వహించి, మత, సామాజిక ఐక్యతను పెంపొందించే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. గ్రేటర్ వరంగల్ (Warangal) చింతల్లోని న్యూ ఈద్గాలో శనివారం ఉ�
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు (Bakrid Prayers) చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) విధించారు.
ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలామ్) త్యాగానికి చిహ్నంగా ముస్లింలు ఏటా బక్రీదు పర్వదినాన్ని జరుపుకొంటారు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అడుగడుగునా ఎన్నో పరీక్షలు ఎదుర్క�
నారాయణపేట జిల్లాలో గురువారం ముస్లింలు బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతపెద్దలు పండుగ విశిష్టత వివరించారు. అనంతరం వివిధ పార్టీల నాయకుల�
నేడు బక్రీద్ పండుగ(ఈద్- ఉల్- ఆదా)ను ముస్లింలు నిర్వహించుకుంటారు. త్యాగనిరతికి, అల్లాపై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారు. బక్రీద్ను పురస్కరించుకుని ఈద్గాలను ముస్తాబు చేశారు. ముస్లింలు ఈద్�
హుజూరాబాద్టౌన్, జూలై 8: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని హుజూరాబాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్గఫార్ సూచించారు. శుక్రవారం నమాజు తర్వాత ఏర్పాటు చేసిన సమా