CM Revanth Reddy | ధాన్యం కొనుగోళ్లలో(Grain purchases) జాప్యంపై రైతులు మండిపడితున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఊరూరా ఆందోళనలు చేపడుతున్నారు. రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్�
మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో రాజకీయ సమాధి చేస్తామని ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ నగర నాయకులు హెచ్చరించారు. మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ సీటు కేటాయించకుండా మోసం చేసిందని ఆరోపి�
Effigy Burnt | నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్(MP Aravind) ఏకపక్షం, అహంకారంతో తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ(BJP) సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గోనె ప్రకాశ్ రావు | గోనె ప్రకాశ్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రకాశ్రావు వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో గోనె దిష్టిబొమ్మ�
ఎంపీ అరవింద్ | స్టీ చట్టాలను కించరిచేలా మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై దళి సంఘాలు భగ్గుమంటున్నాయి. అరవింద్ వెంటనే ఎస్సీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మాలమహానాడు
వర్ని : దళితులు, గిరిజనుల పట్ల ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం వర్ని మండల కేంద్రంలో దళిత సంఘాలు, గిరిజన నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అట్రాసిటి కేసును కించపరుస్తూ అరవింద�
శ్రీనగర్: కశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ వర్కర్లు దగ్ధం చేశారు. జమ్మూలో ఆజాద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవలే రాజ్యసభ నుంచి గులాం నబీ ఆజాద్ రిటైర్ అయిన విషయం