ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లా డిండికి నీటిని తరలించే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో నీటిని మళ్లించడం ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు సమ్మతించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నా�
నల్లగొండ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు రూ.100 కోట్లతో వట్టెం రిజర్వాయర్ నుంచి మేడికొండ వాగు ద్వారా డిండికి తరలించి సాగు నీళ్లు ఇవ్వవచ్చని, కానీ కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి, కమీషన్ల కోసం ఏదుల రిజర్వాయర్ నుం�
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీ 2 పనుల అంచనా వ్యయాన్ని రూ.336 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముందే ఎన్నో రికార్డులు బద్దలు కొడుతున్నది. దేశంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించింది. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్పూల్లను ఇక్కడ నిర్మించారు. �
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు విషం కక్కుతూ కోర్టు ల్లో కేసులు వేసినా.. సీఎం కేసీఆర్ పట్టువదలని విక్రమా ర్కుడిలా ఎత్తిపోతల పనులకు పర్యావరణ అనుమతులు తీసుకొ చ్చారని వ్యవసాయ శాఖ మంత్రి సిం�