ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా చూడాలని, పేద ప్రజలకు మెరుగైన వైద్య అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. పాలకుర్తి మండలం లోని పలు ప్రభుత్వ పాఠశాలు, పుట్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద�
సర్కారు బడుల్లో చదివే విద్యార్దులలో విద్యా ప్రమాణాలు పెంపొందించటమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రభుత్వ పాఠశాలల ప�
బడి బయటే బాల్యం బండబారిపోతున్నది. ఆట పాటల్లో, చదువు సంధ్యల్లో మునిగితేలాల్సిన పిల్లలు ఏదో ఒక కారణంతో పలకాబలపానికి దూరమైపోతున్నారు. బడికి వెళ్లాల్సిన బాల్యానికి 6 నుంచి 17 సంవత్సరాల వయసును కొలమానంగా తీసుక�
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లను చూపేందుకు గుజరాత్ వర్సిటీకి ఎందుకంత భయం? అని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ ప్రశ్నించారు. అసలు ఆ వర్సిటీలో మోదీ చదువుకొని ఉంటే ఖుషీగా సర్టిఫికెట్లు