Buying SI Exam Paper | విద్యాశాఖ అధికారి తన కుమారుడి కోసం ఎస్ఐ పరీక్ష పేపర్ను పది లక్షలకు కొనుగోలు చేశాడు. అతడి కుమారుడు 19వ ర్యాంక్ సాధించడంతోపాటు ట్రైనీ ఎస్ఐగా ఎంపికయ్యాడు. దర్యాప్తు చేసిన స్పెషల్ పోలీసులు వారిద�
ఒకవైపు జిల్లా విద్యాశాఖాధికారి. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇరువురు ప్రజల పన్నులతో వచ్చే సర్కారు వారి ఆదాయంతో జీతాలు తీసుకుంటున్న వారే. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఎంతో సామాజిక బాధ్యతగా చేయాల్సిన �
బడుల్లో ఎన్నికలకు నగారా మోగింది. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ నేటి(శనివారం) నుంచే ప్రారంభం కానున్నది. ఉదయం 10 గంటలకు అన్
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న తొలిమెట్టు, ఉన్నతి, లక్ష కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మానిటరింగ్ అధికారులైన ఎంఈవోలు, మండల నోడల్, క్లస్టర్ నోడల్ అధికారులదే కీలక పాత్ర అని మంచిర్యాల జిల్లా విద్య�
Social Media: సోషల్ మీడియాలో చేసిన రెండు పోస్టులు.. ఓ రిటైర్డ్ ఉద్యోగికి శాపంగా మారాయి. మాజీ మంత్రులపై చేసిన ఆ పోస్టులను తప్పుపట్టిన ప్రభుత్వం.. అతనికి ప్రతినెల పెన్షన్లో రూ.500 కట్ చేసింది. ఈ ఘటన కేరళ
చదువుకోవాలనే కోరిక ఉన్న వారి ఉజ్వల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ స్కూల్(దూర విద్యా విధానం) ద్వారా విద్యావకాశాన్ని కల్పిస్తున్నది. రెగ్యులర్గా బడికెళ్లని వారికి.. పది, ఇంటర్ వరకు వివిధ కారణాలత