బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జోరుగా సాగుతున్నది. అన్ని నియోజకవర్గాల్లోనూ గులాబీ శ్రేణులు ఇంటింటికెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రజలతో మమేకమవుతూ గెలుపే లక్ష్యం�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి ధూంధాంలతో ప్రచారాన్ని జోరుగా చేపడుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మేజర్ గ్రామాల్లో ధూంధాం లను నిర్వహించి బీఆర్ఎస్ ప్రభుత్వ
మరోసారి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనుల ప్రారంభోత్సవాలతో ఎమ్మెల్యే అభ్యర్థులు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు.
సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని.. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండలంలోని ఊరెళ్ల గ్రామంలో శుక్రవారం అం డర్ గ్రౌండ్ డ్రై�
‘రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం జిల్లాకు రానున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం రూ.270 కోట్ల అభివృద్ధి ప�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తాండూరు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవతో వేల కోట్ల అభివృద్ధి పనులు పూర్త�