సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం తన న్యాయవాదితో కలిసి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లగా, అధికారులు ఏడు గంటలపాటు విచారించారు. భూదాన్ భూముల బదిలీకి సం�
పీఎం కేర్స్ ఫండ్స్పై ఈడీ విచారణ చేయాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్స్ దర్యాప్తు సంస్థల పరిధిలోకి రాదా? అని ఆయన ప్రశ్నించారు. ముంబైలో శనివారం జరిగిన పార్టీ కా�
MLC Kavitha | కేంద్రంపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నాయకులపై నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం ఐటీ, ఈడీ(IT and ED)లతో దాడులు చేయిస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో(CPI-M) సభ్యుడు బీవీ రాఘవులు(BV Raghavulu) ఆరోపించారు.
త్వరలో జరుగనున్న కర్ణాటక ఎన్నికల నుంచే దేశంలో బీజేపీ పతనం ప్రారంభమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జోస్యం చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ సర్కారుపై కక్ష సాధింపులో భాగంగా కవితపై ఈ�
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ (ED) కార్యాలయం లోపలికి వెళ్లారు.