ఆన్లైన్ గేమింగ్లో డబ్బులు పోగొట్టుకుని.. ఈజీ మనీ కోసం ముగ్గురు విద్యార్థులు.. మనీలాండరింగ్కు పాల్పడ్డావని ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి.. అతడి నుంచి రూ.6.5లక్షలు కాజేశారు.
డ్రగ్ పెడ్లర్లు ఆయుధాలు వినియోగిస్తున్నారనే విషయంలో కొంత అనుమానం ఉండేదని, కానీ తాజాగా ఘటనలతో పెడ్లర్లు ఆయుధాలు వాడుతున్నట్లుగా గుర్తించినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని ఆశ చూపారు. మీ పెట్టుబడికి రెట్టింపు డబ్బు వస్తుందని ఊరించారు. అత్యాశకు పోయి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే అసలుకే మోసం వచ్చింది. గోల్డ్ మర్చంట్ ప్లాట్ఫామ్ వెబ్సైట�
Surekha Vani| టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకుంది సురేఖా వాణి. కొత్త హీరోయిన్స్ కన్నా ఎక్కువ పాపులారిటీనే అందిపుచ్చుకుంది. సూపర్ హిట్ సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్
ప్రజలు ఈజీ మనీకి ఎక్కువగా ఆశపడుతుండటంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే రోజుకు రూ.5 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.1,800 కోట్ల �
AP News | సులువుగా డబ్బులు సంపాదించవచ్చని ఆశజూపి యువతులతో నగ్నంగా పూజలు చేయించిన ఉదంతం ఏపీలోని గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వ్యాపారంలో నష్టపోయిన మహిళకు మాయమాటలు చెప్పిన ఓ పూజారి.. ఆమె ద్వారా ముగ్గుర�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దిపేట కాల్పుల దోపిడీ ఘటనను పోలీసులు ఛేదించారు. జల్సాల కోసం చెడుమార్గం పట్టిన ఇద్దరు పాత నేరస్థులు బంధువులు ఇద్దరితో కలిసి దోపిడీకి పాల్పడినట్టు తేల్చారు
నల్లగొండ : ఈజీ మనీ కోసం హత్యలు చేసి వాటిని రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి బీమా క్లెయిమ్స్ చేసుకుంటున్న ముఠా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు బహిర్గత పరిచారు. జిల్లాలోని దామరచర్ల మండల కేం�