ఎర్లీబర్డ్ స్కీంను యజమానులు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. రూ. 800 కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని ఖరారు చేయగా, బల్దియాకు రూ. 827 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 7,34,837 మంది సద్వినియోగం చేసుకుంటే..
ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తూ 5 శాతం రాయితీ పొందేందుకు నగరవాసులు అనాసక్తి కనబరుస్తున్నారు. రూ.కోట్లలో పన్ను చెల్లించే బడా సంస్థలతో పాటు సామాన్యులు ఈ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని జీహె
జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూలు రికార్డును సృష్టించింది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్క నెలలోనే ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ. 742.41 కోట్ల ఆదాయాన్ని బల్దియా సమకూర్చుకున్నది
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్కు ఎర్లీబర్డ్లో ఆస్తిన్నుల వసూళ్ల వరద కొనసాగింది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అత్యథిక ఆస్తిపన్ను వసూళ్లతో బల్దియాలో మరోసారి తన గుర్తింపు
మహానగరాభివృద్ధికి నగరవాసులు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ ఆర్థిక (2022-23) సంవత్సరానికి ఆస్తిపన్ను ముందే చెల్లించి రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. 5 శాతం రాయితీతో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఎర్లీబర్డ్ (ముం�
ఆస్తి పన్ను చెల్లింపులో 5 శాతం రాయితీ కల్పిస్తూ జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీ బర్డ్ స్కీం ఈ నెల 30తో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి నెలాఖరులోగా ఏడాది ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ
కూకట్పల్లి జోనల్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఏర్లీబర్డ్ ఆఫర్కు అనూహ్య స్పం దన లభిస్తుంది. ఏప్రిల్ 30లోగా ఈ ఏడాదికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లిస్తే 5శాతం రాయితీని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయం తెలిస�