వికారాబాద్ జిల్లాలో బాలికపై లైంగికదాడి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మర్పల్లి మండలానికి చెందిన ఓ బాలిక శంకర్పల్లి హాస్టల్లో ఉంటూ పదోతరగతి చదువుతున్నది
ఓ ఫుడ్కోర్టు వ్యాపారి నుంచి ఐదు లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసి అడ్వాన్స్గా 2 లక్షల రూపాయలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ను అవినీతి నిరోధక శాఖ అధిక