కోదాడ కోర్టు ఆవరణలో ఈ నెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..
అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ధాన్యం అక్రమ రవాణా, శాంతి భద్రతలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై వి�
వికారాబాద్ జిల్లాలో బాలికపై లైంగికదాడి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మర్పల్లి మండలానికి చెందిన ఓ బాలిక శంకర్పల్లి హాస్టల్లో ఉంటూ పదోతరగతి చదువుతున్నది
ఓ ఫుడ్కోర్టు వ్యాపారి నుంచి ఐదు లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసి అడ్వాన్స్గా 2 లక్షల రూపాయలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ను అవినీతి నిరోధక శాఖ అధిక