ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రతిభ గల విద్యార్థులకు అమృత రామానుజరావు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శేషు ప్రసాద్, ఆయన సోదరులు రూ.5.50 లక్షల ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం, ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం
గంజాయి తాగినా, విక్రయించినా, రవా ణా చేసినా కఠిన చర్యలు తప్పవని కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి హెచ్చరించారు. శనివారం కోదాడ రూరల్ సర్కి ల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ గంజా�
కిడ్నీ మార్పిడి చేయిస్తామని లక్షల్లో డబ్బులు గుంజుతున్న అంతరాష్ట్ర ముఠాను కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీధర్రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఫోర్జరీ సంతకాలతో బ్�
విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉంటూ చదువు, క్రీడలపై దృష్టి సారించాలని డీఎస్పీ ఎం. శ్రీధర్ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణ పరిధి కొమరబండ శివారులోని తేజ విద్యాలయంలో మంగళవారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ�
వాహనాల ద్వారా శబ్ద కాలుష్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. కోదాడ పట్టణంలో పలువురు ఆకతాయిలు తమ ద్విచక్ర వాహనాల ద్వారా శబ్ద కాలుష్యం చేస్తూ పో
కోదాడలో మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి విశ్రాంత ఉద్యోగుల క్రీడా, సాహిత్య, సాంస్కృతిక పోటీలు నిర్వహించడం అభినందనీయమని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా నుంచి రాష్ట్రస్థాయి
సాయుధ దళాల్లో పాల్గొని యుద్ధంలో గాయపడిన, వీరమరణం పొందిన వారికి ప్రతి పౌరుడు అండగా నిలువాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. గురువారం సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా యుద్ధంలో గాయపడిన, వీరమ