విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లాకు డీఎస్సీ-2008 అభ్యర్థుల వివరాలు చేరడంతో నగరంలోని డైట్ కళాశాలలో శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. వారికి నియామక పత్రాలు అందజేశారు.
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియ మొదలైంది. వీరి రిక్రూట్మెంట్పై సోమవారం హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ప్రక్రియ ముందుకెళ్లనున్నది.
ఉద్యోగంలో చేరడం కోసం డీఎస్సీ 2008 అభ్యర్థులు ఏండ్ల తరబడి నిరీక్షిస్తున్నా రు, కోర్టు కూడా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది, అయినప్పటికీ అధికారుల్లో కదలిక లేకపోవడం శోచనీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కో�
DSC 2008 | ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేర్చడం లేదంటూ ప్రజలు మండిపడుతు�
తమకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యి 50 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని డీఎస్సీ-2008 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ జిల్లాలకు చెందిన 200 మందికిపైగా అభ్యర్థులు మ
డీఎస్సీ-2008 బాధితులకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియ వేగవంతమైంది. అభ్యర్థుల తుది జా బితాను రూపొందించే పనిని పాఠశా ల విద్యాశాఖ చేపట్టింది. ఇందుకు ఉ మ్మడి జిల్లాలవారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల
డీఎస్సీ-2008 జాబితాలో అర్హులైన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎనిమిది మంది పేర్లు గల్లంతయ్యాయి. 2010 జూన్లో విద్యాశాఖ విడుదల చేసిన కామన్ మెరిట్ లిస్ట్లో పేరు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సర్టిఫ�
ఉద్యోగాలు వచ్చాయన్న ఆనందం వారిలో లేనే లేదు.. కొలువులో చేరాలా.. వద్దా అనే మీమాంసలో ఉన్నారు.. సర్కార్ కొలువే లక్ష్యంగా చదివి 2008 డీఎస్సీలో ఎంపికై ఉద్యోగం దక్కించుకోలేకపోయిన అభ్యర్థులు అనేక పోరాటాలు చేస్తూ వ�
ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని 2008-డీఎస్సీ బాధితులు సోమవారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసానికి భారీగా తరలివచ్చారు.
DSC 2008 | జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి డీఎస్సీ 2008 బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిరసనలు వద్దు.. వచ్చి కలవండి అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ డీఎ�
DSC 2008 | డీఎస్సీ 2008 బాధితులు ప్రజా భవన్కు భారీగా తరలివచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 300 మందికి పైగా అభ్యర్థులు తర
హైదరాబాద్లోని ప్రజాభవన్కు (Praja Bhavan) డీఎస్సీ 2008 బాధితులు భారీగా తరలి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రజావాణి నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి 300 మందికిపై అభ్యర్థులు ప్
Telangana | హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ 2008 బాధిత అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం దాదాపు 200 మందికి పైగా అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేర�