రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.1,341.5 కోట్ల కన్సాలిడేటెడ్ నికర ల�
ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా నడుస్తున్న మైనే ఫార్మా గ్రూప్నకు చెందిన అమెరికా జనరిక్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోను డాక్టర్ రెడ్డీస్ అనుబంధ సంస్థ కొనుగోలు చేస్తున్నది.
25 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనున్న రెడ్డీస్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): స్పుత్నిక్- వీ టీకాను వచ్చేనెల రెండోవారం లో ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్టు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. మొత్తం 25 కోట్ల డోసు�
అమ్ముతామంటూ ఆన్లైన్లో ప్రచారం ఈ మందు ఇంకా మార్కెట్లోకి రాలేదు జూన్ రెండోవారంలో అందుబాటులోకి డాక్టర్ రెడ్డీస్ ప్రకటన హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్సకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఔషధం