రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించిన అంబేద్కర్ను నాటి నుంచి నేటి వరకు అవమానించింది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆ�
కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ సమయంలో ప్రజల విశ్వాసం కోల్పోయిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం చేర్యాలలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని బీఆర్ఎస్, వివిధ పార్టీలు, పలు సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్
‘చావనైనా చస్తాం కానీ.. ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టం. కేసీఆర్ను వదిలిపోం’ అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. ఈ మధ్య ఒక పత్రికలో పార్టీ మారనున్న శాసనసభ్యుల నియోజకవర్గాలు అంటూ �
సమ సమాజ స్వాప్నికుడు డాక్టర్.బీఆర్ అంబేద్కర్ అని వక్తలు పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, ఘట్కేసర్, కీసర మండలాలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అంబేద్కర్ వర్ధంత
భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ దేశ బాంధవుడని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అల్వాల్, మచ్చబొల్లారం, వెంకటాపురం కార్పొరేటర్లు శాం�