‘భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రం భూమి. భూమి వర్తమానం, విద్య భవిష్యత్. అణగారినవర్గాల దృష్టికోణంలో భూమి కేవలం జీవనాధార వనరు మాత్రమే కాదు, కోల్పోయిన గుర్తింపును, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఆధారం.’ – అంబ
ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం ఉప్పల్, నవంబర్ 26: దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ సేవలు ఆదర్శనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి అన్నా
రవీంద్రభారతి : భారత దేశం అంటే రాష్ట్రాల సమూహం అని, మనది ఫెడరల్ వ్యవస్థ కలిగిన దేశమని పేర్కొన్నారు. రాష్ట్రాల ఆర్థిక స్వావలంబనను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, �
Constitution Day | రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించినట్లే అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్. అంబేద్కర్ చెప్ప�
ఎన్నికలు, ఉపఎన్నికలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు గెలుస్తూనే ఉంటారు. ఇది రొటీన్గా జరిగేదే. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయినా ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. ఈటల గెలవడం వలన ప్రజలకు ఒనగూరే అదనపు ప్రయోజనం అంతకన
ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో పుట్టిన గొప్ప ఆలోచనే ‘దళిత బంధు’ పథకం. ఏండ్ల తరబడి సమాజంలో అట్టడుగున ఉన్న దళితులు వెనక్కి నెట్టివేయబడ్డారు. నేటికీ దళితుల పట్ల వివక్ష కొనసాగుతున్నది. దుఃఖాన్ని దిగమింగుకొని జ�
‘దళితవాడల నుంచి దారిద్య్రాన్ని పారదోలడమే దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని కేసీఆర్ చెప్పారు. ఈ మాటలను నిజం చేయటంలో భాగమే ‘దళితబంధు పథకం’. తరాలుగా అణచివేతకు, దోపిడీకి గురవుతున్న దళితజాతి జీవితాల్లో వె�