భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని, శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మేధావుల ఫోరం జిల్ల�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీన
Samvidhan Sadan | నరేంద్ర మోదీ కేంద్రంలో ఎలాంటి పదవులు నిర్వహించకుండానే ప్రధాని పదవిని చేపట్టారు. పదేండ్ల క్రితం ఆయన మొట్టమొదటిసారిగా పార్లమెంటు వద్దకు వచ్చినప్పుడు ప్రవేశ ద్వారం వద్ద శిరస్సు ఆనించి లోపలకు అడుగ�
సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' (అందరికి తోడు.. అందరికి వికాసం) అనేది బీజేపీకి ఉత్త నినాదం మాత్రమే. ఆ అందరిలో సమాజంలోని చాలామంది ఉండరు. ముఖ్యంగా దళితులు.
రాష్ట్రం సాధించి తొమ్మిదేండ్లు అవుతున్నది. ఈ తొమ్మిదేండ్లలో మన రాష్ట్రం, మన సర్కారు ఏం సాధించిందో ప్రతి తెలంగాణ బిడ్డ తెలుసుకోవాలి. తెలంగాణ ఏం సాధించిందో తెలుసుకోవడమే కాదు. కాలర్ ఎగరేసి.. గర్వంగ ప్రపంచా�
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలపై దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు.జిల్లా కేంద్రంలో దళిత సంఘాల నాయకులు ఆదివారం ఆందోళన చేపట్టారు.
మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. శనివారం ఆయన ఔరంగాబాద్లోని డాక్టరేట్ ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.