అమెరికాలోకి వచ్చే భారతీయ వస్తూత్పత్తులపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు.. లక్షల్లో ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. టారిఫ్లు ఇలాగే కొనసాగితే దేశీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం ఉంటు�
ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వీయ విధ్వంసానికి పాల్పడుతున్నారని అమెరికన్ ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టేవ్ హాంకె తె�
ఈ నెల 1తో ముగిసిన వారం రోజుల్లోనే దేశంలోని ఫారెక్స్ నిల్వలు ఏకంగా 9.32 బిలియన్ డాలర్లు పడిపోయాయి. ఇటీవలికాలంలో కేవలం ఒక్క వారంలోనే ఈ స్థాయిలో ఫారెక్స్ రిజర్వులు క్షీణించడం ఇదే తొలిసారి. కాగా, ప్రస్తుతం 688.8
అమెరికాతో రక్షణ ఒప్పందాన్ని రద్దు చేయడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, రక్షణశాఖకు చెందిన ఆయుధాల సేకరణపై యథాతథ స్థితి కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం స్పష్టం చేశాయి.
సుంకాలపై వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్తో వాణిజ్య చర్చలు జరిపే ప్రసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వాషింగ్టన్లోని తన ఓవల్ ఆఫీసులో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ భా
అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తు న్న మోదీ సర్కారు.. ఒకవేళ విఫలమైతే టారిఫ్ల మోత మోగనున్నది. ఇదే జరిగితే అన్ని రంగాల ఇండస్ట్రీలు కుదేలేనన్న అభిప్రాయాలు వినిపిస్తుం�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ విధానాలతో ఇండియాతో పాటు హైదరాబాద్లో ఐటీ రంగానికి వచ్చే నష్టమేమీ లేదని టెక్నోజెన్ సీఈవో లాక్స్ చేపూరి అభిప్రాయపడ్డారు. అమెరికా చైనాపై విధిస్తున్న ప్రతీకార సుంకాల�
మెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పరస్పరం ప్రతీకార సుంకాలతో ఇరు దేశాలు తగ్గేదేలే అంటున్నాయి. తాజాగా చైనా నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తూత్పత్తులపై మరో 100 శాతం అదనపు సుంకాలు వచ్చిపడ�