హైదరాబాద్కు చెందిన టీఎన్ఆర్ మోహిత్..దేశవాళీ టోర్నీ రంజీల్లో అదరగొట్టాడు. ప్రస్తుత సీజన్లో అరుణాచల్ప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన మోహిత్ ఆఫ్స్పిన్ బౌలింగ్కు తోడు బ్యాటింగ్తో జట్టు విజయాల్లో �
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తాజా సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 5 గ్రూపుల్లో.. 38 జట్లు తలపడుతున్నాయి. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ ప్లేయర్లు అజింక్య�
Deodhar Trophy | దేశవాళీ టోర్నీ దేవ్ధర్ ట్రోఫీలో సౌత్ జోన్ జట్టు తొమ్మిదోసారి విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో సౌత్ జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్జోన్ను చిత్తుచేసింది. మొదట సౌత్జోన్ 50 ఓవర్లలో 8 విక�
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి దేశవాళీ క్రికెట్ టోర్నీలకు సంబంధించిన ప్రైజ్మనీని భారీగా పెంచింది. వచ్చే సీజన్ నుంచి రంజీ ట్రోపీ విజేతకు రూ.5కోట్లు ఇవ్వనున్నది. ఇంతకు ముందు ప్రైజ్మనీ రూ.2కోట్లుగా ఉం�