అమెరికాలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు దేశీయ ఎగుమతుల్ని గట్టిగానే ప్రభావితం చేయనున్నాయి. మంగళవారం లోక్సభలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శ�
బంగారం భగ..భగమండుతున్నది. దేశీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రప్ మరో 25 శాతం సుంకాన్ని విధించనున్నట్టు ప్రకటించడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. దీంతో తమ పెట్టుబడుల�
గత నెల ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించింది. ఇదే సమయంలో దేశీయ ఎగుమతులు మరోసారి నిరాశపర్చాయి. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత హోల్సేల్ ఇన్ఫ్లేషన
దేశీయ ఎగుమతులు వరుసగా మూడో నెలా పడిపోయాయి. గత నెల 36.43 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. నిరుడుతో పోల్చితే ఈ జనవరిలో 2.38 శాతం తగ్గినట్టు సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయ�
గత కొన్ని నెలలుగా రెండంకెల స్థాయిలో వృద్ధిని కనబరిచిన దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. గత నెలకుగాను దేశీయ ఎగుమతులు 9.1 శాతం వృద్ధితో 38.13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చే�
దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. గత నెల 2.6 శాతం తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్లో 34.47 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.
దేశంలో కోట్లాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని అందిస్తున్న కీలక రంగాల్లో ఎగుమతులు నత్తనడకన సాగుతున్నాయి. దుస్తులు, సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్స్, రత్నాలు-ఆభరణాల వంటి కార్మిక శక్తి అధికంగా ఉన్న రంగాల
దేశీయ ఎగుమతులు మళ్లీ నిరాశపర్చాయి. నిరుడుతో పోల్చితే గత నెల్లోనూ క్షీణించాయి. జూలైలో 32.25 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది జూలై �
గత నెల్లోనూ ఎగుమతులు పడిపోయాయి. దీంతో వరుసగా ఆరో నెలా దేశీయ ఎక్స్పోర్ట్స్ క్షీణించినైట్టెంది. గత ఏడాది డిసెంబర్ నుంచి మర్చెండైజ్ ఎగుమతులు కోలుకోలేకపోతుండటం ఆందోళనకరంగానే తయారైందిప్పుడు. నిరుడుతో �