‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కరీంనగర్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కడపత్రి ప్రకాశ్రావు కూతురు వివాహం శుక్రవారం రామడుగు మండలం దేశ్రాజ్పల్లి ఎక్స్రోడ్ వద్ద వసుధ కన్వెన్షన్లో ఘనంగా
బీమా, మంజీర, పెన్గంగ-వార్ధా, తుంగభద్ర, వైన్గంగ-ప్రాణహిత నదులపై నేషనల్ వాటర్వే ఏర్పాటు చేయడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం తన నిస్సహాయతను వ్యక్తం చేసింది.
పార్లమెంట్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సైతం కేంద్ర మంత్రులు అరకొర సమాధానాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. సోమవారం బీఆర్ఎస్ ఎంపీలు దీవకొండ దామోదర్రావు, బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నలకు ఇరువురు కేంద్�
విశ్వవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ‘ఫార్ములా-ఈ’ రేసుకు భాగ్యనగరం వేదిక కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ నడిబొడ్డున జరుగనున్న
ఈ రేసుకు కౌంట్ డౌన్ షురూ అయింది. దేశ రాజధాని ఢిల్లీలో అతిరథ
మహారథ�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి ఈ నెల 24న తమ పదవీ బ�
రేపు దీవకొండ దామోదర్రావు, బండి పార్థసారథిరెడ్డి నామినేషన్ హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు మం గళవారం నోటిఫికేషన్ విడుదల కానున్