Karimnagar | మండలంలోని పెంచికల్ పేట్ గ్రామంలో గల రెండు వాగులపై నాలుగు చెక్ డ్యాముల నిర్మాణాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు బుధవారం సర్వే నిర్వహించారు.
Karimnagar | గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా ఎల్21 మైనర్ కెనాల్ ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, తక్షణమే రద్దు చేయాలని చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ భూ బాధితులు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు.
Jogulamba Gadwala | కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యం ఏదో చోట రైతుల నుంచి నిరసన సెగ తగులుతూనే ఉంది. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు.
జిల్లా కలెక్టర్లు, అధికారులకు ప్రభుత్వం ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 4 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దళిత వాడలు, గిరిజన ఆవాసాల్లో మెరుగైన మౌలికసదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టన�