ప్రభుత్వంలో ఉన్న తాము చట్టాలను, దర్యాప్తు సంస్థలను గౌరవించి వారికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం �
ఫాం 6, 7పై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారుల విధులు, ఓటరు జాబితాలు రూపొందించడంపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వా�
ఏడాదంతా మంచి పరిణామాలే.. పంచాంగ శ్రవణంలో పండితులు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా శుభమే కిటకిటలాడిన ఆలయాలు శుభకృత్ నామ సంవత్సరంలో అంతా శుభమే జరుగుతుందని పంచాంగ శ్రవణంలో పండితులు ప్రవచించారు. ఏడాద�
రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నీ కొత్తపల్లి, మార్చి 10: మాదక ద్రవ్యాలకు వ్యతిరేక ప్రచారంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీ గురువారం మొదలైంది. జ�