తేమ 17శాతానికి మించి ఉంటే ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదని, ఇది జాతీయ విధానమని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తేల్చి చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా ధాన్యం తేవాల్సిందేనని స్పష్టంచేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ఆదిలోనే హంసపాదుగా మారింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించినా ప్రహసనంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీలో సమస్యలు పరిష్కరించాలని స్వయంగా డీలర్లు
ఓ వైపు ఆహార భద్రత కార్డులు జారీ కాక వేలాది కుటుంబాలు ఎదురు చూస్తుండగా.. మరో వైపు ఇప్పటికే కార్డులు ఉండి పుట్టిన పిల్లల పేర్లు నమోదు కావడం లేదని ఆవేదన చెందుతున్నవారు ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మాత్రం చేపట్టలేదు. లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు రాగా మూసి ఉండడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఉగాది(ఈ నెల 30) నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని సివిల్ సప్లయ్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం దక్కన్ ఫ్యాక్టరీ గెస్ట్హౌస్లో ఆదివారం �
రేషన్కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీపై స్పష్టత కరువైంది. దసరా, సంక్రాంతి అంటూ సర్కారు గడువు పొడగిస్తున్నదే తప్ప సన్నబియ్యం మాత్రం పంపిణీ చేయడం లేదు. సంక్రాంతి నుంచి పంపిణీ చేస్తామని గతంలో ప్రకటించిన �
దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి ప్రభుత్వం నెలనెలా చౌక దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఆహార భద్రతా కార్డుల్లో ఎంతో మంది అనర్హులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కార్డుల్లో పేరు�