ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం ‘చే’యిచ్చింది. మూడుసార్లు టెండర్లు పిలిచినా ఫలితం లేదు. అర్హత గల కంపెనీలు రాకపోవడంతో టెండర్లను ఖరారు చేయలేకపోయామని అధికారులు చెబుతున్నారు.
ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున ఆస్తమా రోగుల కోసం బత్తిని కుటుంబం చేప మందును పంపిణీ చేస్తున్నది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున మత్య్సశాఖ పూర్తి సహకారం అందిస్తూ వస్తున్నది. ఈ ఏడాది కూడా బత్తిని కుటుంబం చ�
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో ఈ ఏడాది పలు చెరువులలో చేప పిల్లల వదిలివేతకు జిల్లా మత్స్య శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. 63 లక్షల చేప పిల్లలను జిల్లా వ్యాప్తంగా వదిలేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. చేప పిల్ల�
ప్రజల ఆరోగ్యానికి దోహదం చేసే చేపల పెంపకానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. సీఎం కేసీఆర్ మత్స్య ఉత్పత్తులపై ఫోకస్ పెట్టడంతో రాష్ట్రంలో నీలి విప్లవం కొనసాగుతున్నది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ �
గతంలో ప్రతి గ్రామానికి చెరువులే నీటి వనరుగా ఉండేవి. ఆ నీటినే పంటలకు, ఇంటి అవసరాలకు, పశుపక్ష్యాదులకు ఉపయోగించేవారు. ప్రతి కుటుంబం చెరువు నీటిపైనే ఆధారపడేవారు.
సెప్టెంబర్లో కార్యక్రమ ప్రారంభానికి ఏర్పాట్లకు ఆదేశం 26,778 జల వనరుల్లో విడుదల మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమా