ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నిరీక్షణకు మరికొద్ది రోజుల్లో తెరపడనున్నది. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రత్యేక సాఫ్ట్
వాణిజ్య ప్రపంచానికి మధ్యవర్తిత్వమే అత్యుత్తమ వివాద పరిష్కార మార్గమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వ కేసుల విచారణకు మరిన్ని కోర్టులు ఏర్పాటుచేయాల్సిన �
భూటాన్ ఆధీనంలోని ఈ పీఠభూమి గుండా చైనా రహదారి నిర్మించడానికి ప్రయత్నించడంతో 2017 జూన్లో వివాదం ప్రారంభమయింది. ఈ మార్గం పూర్తయితే నాథులా కనుమ సమీపానికి చైనా సులభంగా చేరుకోవచ్చు. తద్వారా...
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య వివాదాలు ఏర్పడటం చాలా తక్కువేనని చెప్పాలి. అయితే న్యాయశాఖ, కార్యనిర్వాహకశాఖల మధ్య మాత్రం కొన్నిసార్లు వివాదాలు ఏర్పడ్డాయి. అందులో ముఖ్�
CJI NV Ramana | కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని చెప్పారు.
ప్రాంక్ వీడియో | ప్రాంక్ వీడియో చిత్రీకరణ ఓ యూట్యూబర్ ప్రాణాల మీదకు తెచ్చింది. వీడియో చిత్రీకరణ వివాదానికి దారితీయడంతో దుకాణం యజమాని యూట్యూబర్ను చావబాదాడు.
కత్తులు దూసుకున్న కుటుంబీకులు | పెళ్లి పత్రికలో పేర్లు లేవన్న కారణంతో కుటుంబీకులు రెండువర్గాలుగా విడిపోయి పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. దాడిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.