ఇతర డెయిరీలతో పోలిస్తే విజయ డెయిరీలో పాల సేకరణ ధర కనీసం రూ.పది ఎక్కువగా ఉందని, దానితోనే నష్టాలని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి పేర్కొన్నారు. సమాఖ్య చైర్మన్గా �
ప్రభుత్వ దవాఖాన్లలో తక్షణమే బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సెక్రటేరియట్లోని తన చాంబర్లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్
తెలంగాణాలో ఉన్న ఈఎస్ఐ దవాఖానాలు, డిస్పెన్సరీలలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, రోగులకు కనీస సదుపాయాలు కూడా లేవని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ అన్నారు. న్యూ బోయిగూడలోని బీమా వైద్య సేవల శాఖ డ�
అగ్నిప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసే దిశగా ప్రత్యేక క్యాంపెయిన్కు జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం శ్రీకారం చుట్టింది. విద్యాసంస్థలు, దవాఖానలు, వాణిజ్య సంస్థ నిర్వాహకులతో కలిసి ‘అగ్ని ప్�
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో వైద్యసేవలు అందించేందుకు సాంకేతిక కమిటీని నియమించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
అవసరం లేకపోయిన సీ-సెక్షన్ ఆపరేషన్ ద్వారా ప్రసవాలను చేసే డాక్టర్లు, దవాఖానలపై చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం
కులవృత్తుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టును పూర్తిగా రజకులకే కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ
ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ టెక్నాలజీ రంగం ద్వారా ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. సిద్దిపేటలో నిర్మించిన ఐటీ హబ్ను గు�
అన్ని వసతులతో కూడిన భవనాలను గుర్తించండి ఈఎస్ఐసీలో మహిళలకు,దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కార్మిక మంత్రి మల్లారెడ్డి ఆదేశం హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కొత్తగా డిస్పెన్సరీలను వెంటనే ఏర్పాటు చేయా�
కోల్ ఇండియా| దేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారైన కోల్ ఇండియా లిమిటెడ్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 86 పోస్టులను భ�