ఒడిశా సరిహద్దుల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి.. కొబ్బరి బోండాల మాటున హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ, ఆలేర్ పోలీసులు కలిసి అరెస్టు �
ప్రభుత్వ సంస్థల్లో ప్రధానమైన పోస్టుల్లో ఉద్యోగాలు చేస్తున్నామని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేసిన వారిపై బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా క�
తిమ్మాపూర్లోని జోగయ్యపల్లిలో దారు ణం జరిగింది. ఓ స్వామీజీ హత్య మండలంలో కలకలం రేపింది. భక్తుల ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులే హత్య చేసినట్లు ఎల్ఎండీ పోలీసులు విచారణలో తేల్చారు. ఎస్ఐ ప్రమోద్రెడ్డి వ�
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రదేశాల్లో కలుసుకుంటున్న యువతీ యువకులకు ఇదో హెచ్చరిక. జనసంచారం లేని ప్రాంతాల్లో కలుసుకుంటున్న వారిని పోలీసులమని బెదిరించి డబ్బులు గుంజుతున్న నలుగురు సభ్యు
ర్రెల మందలో తోడేలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యవహార శైలి ఉన్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ ఏది చెబితే ఈడీ అధికారులు అదే చేస్తున్నారని ఆరోపించారు.
సుప్రసిద్ధ కళాకృతి, ప్రపంచంలోనే పాపులర్ పెయింటింగ్ మోనాలిసా చిత్తరువును ధ్వంసం చేసేందుకు విఫలయత్నం జరిగింది. వృద్ధురాలి వేషంలో విగ్గు ధరించి వీల్చైర్లో వచ్చిన ఓ 36 ఏండ్ల వ్యక్తి ఫొటోపై ఓ కేకును విసి
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన పెంచియమ్మల్ అనే మహిళ పెండ్లయిన 15 రోజులకే భర్తను కోల్పోయింది. ఆ తరువాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను పెంచుకోవడం కోసం పనికి వెళ్లసాగింది. అయితే అక్కడ వేధింప�