యూపీలో రెండు డిస్కంలను ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ అఖిల భారత విద్యుత్తు ఇంజినీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది.
రాష్ట్రంలోని రెండు డిస్కంలలోని డైరెక్టర్లందరికీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. గత కొన్నేండ్లుగా నిబంధనలకు విరుద్ధంగా వారు డిస్కంలలో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని, అందరినీ తక్షణం తొలగిస్తున్నామని విద�
విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం.. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిలు. వీటిలో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసినవి రూ.14,193 కోట్లు.
నిర్వహణ నష్టాల నుంచి డిస్కంలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,371 కోట్లు విడుదల చేసింది. ఈ మేర కు విద్యుత్తుశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలోని విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఉత్తమ పనితీరులో మరోసారి సత్తా చాటాయి. ప్రతిష్ఠాత్మక ఇండిపెండెంట్ పవర్ పర్చేజ్ అసోసియేషన్ (ఐపీపీఏ) అవార్డుల్లో ఏకంగా ఆరింటిని కైవసం చేసుకున్నాయి.
రాష్ట్ర ప్రజలకు, వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే సంవత్సరానికి చార్జీల భారం మోపమని, పాత చార్జీలనే కొనసాగిస్తామని ప్రకటించాయి
దేశంలోని విద్యుత్తు సంస్థలు, డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రైవేటీకరణతో తీరిపోయేవి కావని ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెప్పిందే నిజమవుతున్నది. ఆయన చెప్పినట్టుగానే డిస్కంల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో పావును కదుపుతున్నది. దీంతో ఇప్పటికే పలు రాష్ర్టాల్లో లక్షల స్
సెలూన్లు, లాండ్రీ దుకాణాలు, దోబీఘాట్లకు ప్రభుత్వమిస్తున్న ఉచిత విద్యుత్తు కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్ చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ గురువార�