నలభై ఏండ్ల సినీ కెరీర్లో వంద సినిమాల మైలురాయికి చేరువయ్యారు అగ్రనటుడు నాగార్జున. ఈ ప్రయాణంలో ఎన్నో అపూర్వ విజయాలు ఉన్నాయి. ఎవరికీ సాధ్యంకాని రీతిలో క్లాసిక్ చిత్రాలకు చిరునామాగా నిలిచారు.
దర్శకుడిగా 25ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు శేఖర్ కమ్ముల. సుదీర్ఘ కెరీర్లో తీసినవి పది సినిమాలే అయినా అవన్నీ వేటికవే ప్రత్యేకం. మానవ సంబంధాల పట్ల ప్రేమ, సామాజిక పరివర్తన కోసం తపన, మనదైన సంస్కృతిపై
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా టాలీవుడ్ అగ్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న బహుభాషా చిత్రం ‘కుబేర’. అగ్రనటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. సునీల్ నారం�
ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ధనుష్ ‘కుబేరా’ ఒకటి. అక్కినేని నాగార్జున ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పానిండియా
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘కుబేర’ సినిమా ఓ విశేషాల సమాహారం. టైటిల్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ఇది. యువతరానికి నచ్చే కథలతో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల.. తమిళ స�
టాలీవుడ్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాంబినేషన్లు షూరు అవుతుండటం పరిపాటే. శేఖర్కమ్ముల దర్శకత్వంలో నాని నటించనున్నట్టు ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్లో చక్కెర్లు కొడుతున్నది.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉంది. అందులో ‘కుబేర’ సినిమా ఒకటి. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో �
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప-2, ది గర్ల్ఫ్రెండ్ సినిమాలతో పాటు ధనుష్-నాగార్జున ‘కుబేర’ చిత్రాల్లో రష్మిక కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజ�
చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. సోమవారం ఈ సినిమాలోని ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా’ అనే గీతాన్న
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సినిమా థియేటర్లలో ఉదయం ఆట గాంధీ చిత్రాన్ని చూపిస్తున్నది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయా�