బ్లాక్బస్టర్ ‘విరూపాక్ష’ తర్వాత హీరో సాయిదుర్గతేజ్ శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కె.పి దర్శకుడు. కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు.
సాయిదుర్గతేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘SDT18’ వర్కింగ్ టైటిల్తో సాయిదుర్గతేజ్ కెరీర్లోనే హై బడ్జెట్లో రూపొందుతోన్న ఈ చిత్ర�
సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలు. పీరియ�
సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ పీరియాడ్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఐశ్వర్యలక్ష్మి కథానాయిక. ప్రస్తుతం ఈ పాన్ ఇండ
యువహీరో సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్నది. రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాకు ‘హను-మాన్'ఫేం కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు.