ప్రభాస్ హీరోగా ప్రశాంత్వర్మ దర్శకత్వం సినిమా.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినపడుతున్నది. ఇందులో నిజం ఎంత? అనే విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలున్నాయి.
ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ‘హనుమాన్' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్' తెరకెక్కుతున్నది. తాజాగా ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూ
‘హను-మాన్'తో పాన్ఇండియా విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్వర్మ. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్'ని కూడా ఆయన అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ని పూర్తి చేసి, పూజాకార్యక్రమాలను �
‘హను-మాన్'తో పాన్ఇండియా డైరెక్టర్గా అవతరించారు ప్రశాంత్వర్మ. ‘హను-మాన్'కి సీక్వెల్గా ‘జై హనుమాన్'ను కూడా ప్రకటించారాయన. స్టార్లు ఇందులో భాగం కానున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. ఆ మధ్య ఈ సినిమా �
‘హనుమాన్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్వర్మ. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రణ్వీర్స
తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్' చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. రెండో వారాంతంలో ఈ సినిమా 200కోట్ల వసూళ్ల మైలురాయిని చేరుకుందని చిత్ర బృ�