ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్తో సంబంధం లేకుండా డిజిటల్ బోధన మొదలైంది. తెలంగాణ విండో యాప్తో డిజిటల్ పాఠాలకు శ్రీకారం చుట్టారు. గతంలో కేసీఆర్ సర్కారు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ పాఠాల బో
సర్కారు బడి సరికొత్తగా మారింది. సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్నది. పాఠశాల విద్య బలోపేతమే లక్ష్యంగా పనిచేసిన గత రాష్ట్ర సర్కారు, ‘మన ఊరు- మన బడి’ కింద మరింత అభివృద్ధి చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనను అందుబాటులోకి తెచ్చామని, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా బోధన అందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
E-Books |రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎక్కడంటే అక్కడ... చదువుకొనేలా ఈబుక్స్ను సిద్ధం చేసింది. ఈ పుస్తకాలను పీడీఎఫ్లో ఐఎస్ఎంఎస్ ఫోర్టల్లో పొందుపరిచింది.
సర్కారు బడి కార్పొరేట్ను తలదన్నుతున్నది. సాంకేతిక సొబగులద్దుకొని సరికొత్తగా మారుతున్నది. ‘మన ఊరు - మన బడి’తో రూపురేఖలు మార్చుకుంటున్నది. ఇంకా పిల్లల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంచేందుకు రాష్ట్ర సర్కారు �