హుజురాబాద్ పట్టణంలోని ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. పైనుంచి పెచ్చులు ఊడి కింద పడడంతో అధికారులు, సిబ్బంది, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సినీ తారలూ మనుషులే. వారికీ కష్టాలూ, కన్నీళ్లూ ఉంటాయి. సెలెబ్రిటీలు అయినంత మాత్రాన వారి జీవితం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుందనుకుంటే పొరపాటు. చాలామంది నటీనటులు తమ జీవితంలోని ఒడుదొడుకుల గురించి పంచుకుంటూ ఉంట�
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సు ఫ్రీ వారికి ఎంతో సంతోషాన్నిస్తుండగా, విద్యార్థులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నది. ఉదయం ఎలాగోలా కష్టపడి కాలేజీలు, పాఠశాలలకు వెళ్తున్న పిల్లలు, సాయంత్రం బస్సులు ఖాళీగా ర�
చినుకు జాడలేక ఎడారిగా మారిన తటాకాలు.. గుక్కెడు నీళ్లు లేక తడారిన గొంతులు.. బీడువారిన పంట పొలాలు.. మూటాముల్లె సర్దుకుని ముంబై, దుబాయికి వలసలు.. ఇదీ ఒకనాటి మన దుస్థితి. కానీ నేడు పరిస్థితి మారింది. దశాబ్ది కాలగ�
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల నుంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల �