ప్రభుత్వ డైట్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల సేవలను కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 211 మంది గెస్ట్ ఫ్యాకల్టీ, మరో 28 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలను ఏడాదిపాటు కొనసాగించేందుకు అనుమతిచ్చిం�
టీచర్లను తయారు చేసే డైట్ కాలేజీల్లో అధ్యాపకుల్లేరు. 94శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 10 డైట్ కాలేజీల్లో 286 అధ్యాపక పోస్టులుండగా 16 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
DEE CET Results | డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగం గా నిర్వహించే సభల్లో శనివారం మంత్రి హరీశ్ రావు పాల్గొననున్నారు. జిల్లాలో రెండు చోట్ల జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.