రాష్ట్రంలో ధూప దీప నైవేద్య పథకం కింద 2023-24 బడ్జెట్ నుంచి రూ.18,81,30,000 విడుదల చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6,271 ఆలయాలకు నెలకు రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన�
రాష్ట్రంలో మరో 350 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని (డీడీఎన్) వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో ఈ పథకం అమలవుతున్న ఆలయాల సంఖ్య 6,271కి చేరింది.
2004లో అర్చకులు తెలంగాణ అర్చక ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ చేపట్టిన ప్రతి ఉద్యమానికి ఆ సంఘం తన మద్దతు తెలిపింది. ఒకానొక సందర్భంలో ఢిల్లీ వరకు మన గళాన్ని వినిపించడానికి రాష�
ధూప దీప నైవేద్య పథకం కింద ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్న అర్చకుల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా పెంచుతూ వస్తున్నది. ఉమ్మడి పాలనలో రూ. 2,500 రాగా.. వీటిని సీఎం కేసీఆర్ రూ.6 వేలకు పెంచారు. రెండో దఫా మూడు న�
సీఎం కేసీఆర్ ఇచ్చిన మరో హామీ కొద్దిరోజుల్లోనే అమలుకు నోచుకున్నది. మే 31న గోపన్పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6 �
Minister Indrakaran Reddy | రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని(Spiritual Day) ఘనంగా నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy)తె�