మండల కేంద్రంలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేస్తున్నది. మనిషి కనిపిస్తే చాలు వెంటపడి దాడి చేస్తున్నది. దీంతో పెద్దలు, చిన్నారులు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. మండల కేంద్రంలోని అంగడీబజార్లో నరేందర్�
Mad Dog | ధర్పల్లి మండల కేంద్రంలోని పలు కాలనీల్లో పిచ్చికుక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు కనిపించిన వారిని కనిపించినట్టుగా కరిచింది. అంగడి బజార్లో చెప్పులు కుట్టుకుంటున్న బాధితుడు నరేందర్ ను సైతం కుక్క కరిచిం
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన సుంకరి నరసయ్య, లక్ష్మీల రెండో కుమారుడు హరీశ్ బోన్ క్యాన్సర్తో (Bone Cancer) తీవ్ర అనారోగ్యంతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో బ్యాంకు చోరికీ యత్నించిన దొంగను (Thief) పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు.
ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో మియావాకి మొక్కల ప్లాంటేషన్ను ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ బుధవారం ప్రారంభించారు. డంపింగ్ యార్డు పరిధిలో మొక్కలు నాటారు.