Indian Team | ప్రపంచకప్లో సత్తా చాటుతూ టేబుల్ టాపర్గా కొనసాగుతున్న భారత క్రికెట్ జట్టు శుక్రవారం మధ్యాహ్నం హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం కాంగ్రా జిల్లాలోని ధర్మశాలకు చేరుకుంది. ఈ నెల 22న ధర్మశాల క్రికెట్ స్టే�
ప్రపంచానికి పైకప్పుగా పేరుగాంచిన టిబెట్ను 1951 లో సరిగ్గా ఇదే రోజున చైనా ఆక్రమించింది. ఈ రోజునే టిబెటన్లు బ్లాక్ డేగా భావిస్తారు. ఇది జరిగిన 8 సంవత్సరాల తర్వాత దలైలామా భారతదేశానికి వచ్చారు.