దశాబ్దాలుగా భూ సమస్యలతో ఇబ్బంది పడిన రైతులకు ధరణి పోర్టల్ కొండంత ధైర్యాన్నిస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండా, ఎవరినీ బతిమిలాడే బాధ లేకుండా, ఏ ఆఫీసు చుట్టూ తిరుగాల్సిన పని లేకుండా సేవలన్నీ ఒకే చోట అందిస�
ధరణి వచ్చింది.. తరతరాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరికింది.. చిక్కుముడులకు చెక్ పడింది. ఆఫీసుల చుట్టూ తిరుగుడు తప్పింది. అక్రమ పట్టాలు బంద్ అయ్యాయి. ఊళ్లల్లో, కుటుంబాల్లో గొడవలు తగ్గాయి. భూములు రికార�
దశాబ్దాలుగా భూ సమస్యలతో ఆగమైన రైతులకు ‘ధరణి’ కొండంత ధైర్యాన్నిస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండా.. ఎవరిని బతిమిలాడే బాధలేకుండ.. ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా సేవలన్నీ ఒకే చోట అందిస్తున్నది.
ధరణి డిజిటలైజేషన్ కావడంతో అవినీతికి చెక్ పడింది. యజమాని ఆధార్ కార్డు ఆధారంగానే దస్ర్తాల్లో మార్పులు చేస్తున్నారు. అక్రమంగా భూ యాజమాన్య హక్కులకు ఆస్కారం ఉండదు. యజమాని వేలి ముద్రలతోనే ఫైల్ ఓపెన్ అవు�
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన ధరణి పోర్టల్ సేవల ద్వారా ఖమ్మం జిల్లాలో దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిషారం లభిస్తున్నదని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదివారం తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా త్వరలో కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి �
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి హరీశ్రావు నేతృత్వంలో మంత్రుల సబ్కమిటీ సమగ్రంగా చర్చింది. బీఆర్కే భవన్లో సబ్కమిటీ బుధవారం భేటీ అయ్యింది. ధర