రాష్ట్రంలో నిరుడు ఫైర్కాల్స్ తగ్గాయి. 2023లో అగ్నిప్రమాదాల్లో 44 మంది చనిపోగా, ఈ ఏడాది 23 మంది మరణించినట్టు అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం అగ్నిమాపకశాఖ వార్షిక నివేదికను వ
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కి అగ్నిమాపకశాఖలోని స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు(ఎస్ఎఫ్వోలు) బదిలీ అయ్యారు.
తెలంగాణ అగ్నిమాపకశాఖ కొత్త రెస్క్యూ సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నది. ఆధునిక రి మోట్ ఆపరేటింగ్ లైఫ్బాయ్స్ను కొ నుగోలు చేసింది. వాటి ద్వారా ఎలాం టి ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుక�
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో మంగళవారం గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. డప్పు చప్పుళ్లు, కోలాటం, భజనలు, యువకుల నృత్యాలు, భక్తుల కోలాహలం నడుమ వినాయకుడి శోభాయాత్ర అంతటా సందడి
వరదలు, భారీ వర్షాల్లో బాధితులను రక్షించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సంసిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ అకాల మరణంతో ఖాళీగా ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) పోస్టును భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఫైర్ డీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు.
తెలంగాణ అగ్నిమాపకశాఖ రూ.5 కోట్లతో నూతన యంత్ర, సామగ్రిని సమకూర్చుకోనున్నట్టు ఆ శాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ విభాగంలో పనిచేసే సిబ్బందికి రెస్క్యూ పరికరాలను త్వరలోనే కొనుగోలు చేస్తామని చ�
తెలంగాణ అగ్నిమాపక శాఖ మరింత బలోపేతం కానున్నది. ఈ ఏడాది చివరిలోగా రూ.73.41 కోట్లు వెచ్చించి పలు అగ్నిమాపక యంత్రాలను సమకూర్చుకోనున్నది. 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్కు రూ.190.14 కోట్ల నిధులు రావల్సి ఉ